ఆకలిగా లేదా... ఈ మూడు తీసుకుంటే తెగ తింటారు....

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (12:05 IST)
కొందరికి ఆకలి లేకుండా ఉంటుంది. భోజనం వేళకు చేయాలని అనుకున్నా ఆకలి లేకపోవడంతో చేయలేకుండా ఉంటారు. ఇలాంటివారు పెరటి వైద్యాన్ని అనుసరిస్తే సరిపోతుంది. బాగా ఆకలిని పెంచేవాటిలో నిమ్మరసం ఒకటి.
 
జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. శరీరంలోని హానికర వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఆకలి మందగించినవారు గ్లాసు మంచినీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే ఆకలివేస్తుంది. 
 
మరొకటి ఖర్జూరం. ఆకలి లేక బాగా ఇబ్బందిపడేవారు ఖర్జూర రసాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ నాలుగైదు ఖర్జూరాలు తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది. ఇంకొకటి అల్లం. వికారం, అజీర్తి వంటివి ఇబ్బందిపెడుతున్నప్పుడు అల్లం మంచి పరిష్కారాన్ని సూచిస్తుంది. ప్రతిరోజూ సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకలి బాగా వేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేతన్‌ను ప్రియుడితో కలిసి చంపేశాం.. పారిపోతే పరువు పోతుందని.. సియా

వెనిజులా భారీ భూకంపం, 40 వేల మంది మిస్సింగ్, శిథిలాల కింద ఆర్తనాదాలు

నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం

రీల్స్ కోసం గోవా బీచ్ రాళ్లపై కూర్చున్నాడు, రాకాసి అల లాక్కెళ్లింది, వీడియో

69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్.. రూ.1 కోటికి పైగా ఖర్చు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క, ప్రభాస్, రానా ముగ్గరూ కలిసి బాహుబలి 3 వుంటుందని అనేశారు, వీడియో

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

Show comments