ఆకలిగా లేదా... ఈ మూడు తీసుకుంటే తెగ తింటారు....

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (12:05 IST)
కొందరికి ఆకలి లేకుండా ఉంటుంది. భోజనం వేళకు చేయాలని అనుకున్నా ఆకలి లేకపోవడంతో చేయలేకుండా ఉంటారు. ఇలాంటివారు పెరటి వైద్యాన్ని అనుసరిస్తే సరిపోతుంది. బాగా ఆకలిని పెంచేవాటిలో నిమ్మరసం ఒకటి.
 
జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. శరీరంలోని హానికర వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఆకలి మందగించినవారు గ్లాసు మంచినీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే ఆకలివేస్తుంది. 
 
మరొకటి ఖర్జూరం. ఆకలి లేక బాగా ఇబ్బందిపడేవారు ఖర్జూర రసాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ నాలుగైదు ఖర్జూరాలు తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది. ఇంకొకటి అల్లం. వికారం, అజీర్తి వంటివి ఇబ్బందిపెడుతున్నప్పుడు అల్లం మంచి పరిష్కారాన్ని సూచిస్తుంది. ప్రతిరోజూ సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకలి బాగా వేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గిన్నిస్ గ్లోరీ చారిత్రాత్మక మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ పూర్తి: నవయుగకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రశంస

బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది... 200కు పైగా సీట్లలో గెలుస్తాం : మమతా బెనర్జీ

అండమాన్-నికోబార్ బీచ్‌ నీటి అడుగున జాతీయ జెండా - గిన్నిస్ రికార్డ్

రైలు కింద పడబోయిన బాలుడు, దేవుడిలా వచ్చి కాపాడిన రైల్వే పోలీసు, వీడియో

Heatwave Warning: ఏపీలోని 64 మండలాల్లో వేడిగాలులు.. వర్షాలు.. జాగ్రత్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

Show comments