భోజనాంతరం లవంగాన్ని నమిలితే..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:26 IST)
మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. కడుపులో లేదా ఛాతిలో మంటతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. వంటిట్లో లభించే లవంగంతో పరిష్కరించొచ్చు. స్పైసీ‌ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, ఒత్తిడి వలన ఎసిటిడీ సమస్య వస్తుంది. వీటన్నింటిని లవంగంతో పరిష్కరించుకోవచ్చు. 
 
తలనొప్పి, క్యాన్సర్లు, డయాబెటిస్, ఇన్ఫెక్షన్స్, సైనస్, ఫ్లూ, జలుబు వంటి వ్యాధులు రాకుండా చూడడంలో లవంగం తోడ్పడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి కాలేయాన్ని సంరక్షిస్తంది. ఎముకలను ధృడంగా ఉంచుతుంది. లవంగాలను నోటి సమస్యలకు, దుర్వాసనను అరికట్టడానికి విరివిగా ఉపయోగిస్తారు. వీటిని జ్యూసె‌స్‌లో ఎక్కువగా వాడుతారు. దంతాల నొప్పిగా అనిపించినప్పుడు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
లవంగం తినడం వలన నోట్లో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. కనుక భోజనం చేసిన తరువాత లవంగం నమిలితే ఫలితం ఉంటుంది. ఎసిడిటీ నుండి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. నోట్లో లవంగం ఉంచుకుని మెల్లగా నమలడం వలన కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments