ఆ ప్రాంతంలో జిల్లేడు పాలు అద్దితే..?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (10:18 IST)
ఎప్పుడైనా తేలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో మంటగా ఉంటుంది. కొందరికైతే భయంలో వణుకు, చెమట విపరీతంగా చెమట పట్టడం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి తేలు కుట్టునప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం...
  
 
తేలు కుట్టగానే బెత్తెడుపైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టి శరీరంలో విరిగిన ముల్లును తీసేయాలి. మళ్లీ అరగంట కొకసారి తీసి తిరిగి కట్టు కట్టాలి. లేకపోతే రక్తప్రసరణ జరగక కింది భాగంలో చచ్చుబడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే.. కుంకుడుకాయను అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టి ప్రాంతంలో రాసుకుని నిప్పు సెగ చూపితే విషం లాగేస్తుంది. దాంతో బాధనుండి ఉపశమనం లభిస్తుంది.  
 
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కుంకుడు గింజల్లోని పప్పును మింగితే కూడా విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. తేలు కుట్టినప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి కుంకుడు గింజలు ఆ సమయంలో తీసుకున్నప్పుడు అవి తియ్యగా ఉంటాయి. దాంతో పాటు కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు కలిగి తీసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది. తేలు కుట్టిన ప్రదేశంలో జిల్లేడు పాలు అద్దితే కూడా శరీరంలో విషం పోతుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కలిశాను: ప్రధానమంత్రి నరేంద్ర మోడి

గౌరవనీయులైన భారతదేశ ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు మా ఇంటికి వచ్చారు: పవన్ కల్యాణ్

ఏపీ తీరంపై వాతావరణ మార్పులు - రెండు రోజుల్లో అల్పపీడనం

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్

హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ... పవన్ కళ్యాణ్ నివాసానికెళ్లి పరామర్శ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ సర్టిఫికేట్ రాగానే జన నాయగన్ విడుదల : నిర్మాత నారాయణ

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments