Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఆకుతో సుగ‌ర్ వ్యాధికి మందు...

ఇప్పుడు దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సుగర్ వ్యాధి. వయసుతో సంబంధం లేకుండా సుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (23:20 IST)
ఇప్పుడు దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సుగర్ వ్యాధి. వయసుతో సంబంధం లేకుండా సుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. సహజ సిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతో పాటుగా మీరు బిర్యానీ ఆకును 2 సార్లు వాడితే కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ప్రయోగాత్మకంగా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలు వస్తాయని రుజువు చేశారు.
 
తయారీ విధానం:-
ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు తీసుకోవాలి.
3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.
తర్వాత స్టవ్ నుంచి దించి 2, 3 గంటల పాటు మగ్గనివ్వాలి.
ఇక ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి.
ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు.
ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి.
ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
ప్రయోజనాలు:
1.ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments