Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి మధురం సపోటా.. పోషకాల గని...

Webdunia
గురువారం, 11 మే 2023 (11:39 IST)
సపోటా పండు తీపి మధురం. మామిడి పండు తర్వాత అత్యధికంగా పోషకాలుండే పండు. అలాంటి సపోటా పండ్లను ఆరగించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
వంద గ్రాముల సపోటా ముక్కల తింటే అందులో 83 కేలరీల శక్తి ఉంటుంది. అందుకే ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
 
విటమిన్-సితో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఇవి మంచి "ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ సపోటాను మెనూలో క్రమం తప్పకుండా చేర్చుకోవచ్చు. వీటిలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.
 
మాంగనీసుతో పాటు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటి చూపు మెరుగవు తుంది. ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాల వల్ల జీవక్రియ మెరుగవుతుంది.
 
సపోటా గుజ్జును ముఖంపై రుద్దితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటి విత్తనాలతో చేసిన నూనెతో మర్జనం చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది సపోటా. పిండిపదార్థం అధికంగా ఉండే ఈ పండు సులువుగా జీర్ణమవుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments