చుండ్రు సమస్యకు అల్లంతో చెక్..!

Webdunia
సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (14:56 IST)
ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి వస్తువులన్ని సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి. అల్లంను మెత్తని పేస్ట్‌లా చేసుకుని, దానికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది. 
 
చర్మం తరచూ పొడబారిపోతుంటే సోయాపిండిలో కొంచెం తేనె, కొద్దిగా పాలు కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారినికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
బొప్పాయి గుజ్జులో తేనె, పాలు, బాదం నూనె చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమంతో బాగా రుద్దుకుంటే చేతులు, కాళ్ళు ఎంతో మృదువుగా తయారవుతాయి. ఈ విధంగా ఇంటిలో లభించే వస్తువులనే ఉపయోగించి అందాన్ని మరింత పెంచుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

Show comments