Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి, వేపనూనె చాలు.... దోమలు పారిపోతాయ్... ఏం చేయాలి?

వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగా వుంటుంది. చాలామంది ఈ దోమలను పారదోలేందుకు ఏవో దోమల మందులు వాడుతుంటారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల నీళ్ల ట్యాంకులపై ఎప్పుడూ మూతలు పెట్టి వుంచాలి. కూలర్లలో వుండే నీటిని కూడా తీసేయడం మంచిది. ఖాళీగా వ

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (21:39 IST)
వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగా వుంటుంది. చాలామంది ఈ దోమలను పారదోలేందుకు ఏవో దోమల మందులు వాడుతుంటారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల నీళ్ల ట్యాంకులపై ఎప్పుడూ మూతలు పెట్టి వుంచాలి. కూలర్లలో వుండే నీటిని కూడా తీసేయడం మంచిది. ఖాళీగా విరిగిపోయిన వస్తువులు వుంటే పారేయడం మంచిది. అలాగే ఇంట్లో నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి. నీరు నిలిచి వుండే చోట కాఫీ పొడి చల్లితే దోమలు పెరగవు.
 
వెల్లుల్లి దోమల్ని నివారిస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా దంచి రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరగించాలి. ఈ నీరు చల్లారాక ఇంట్లో అక్కడక్కడా చల్లితే దోమలు రాకుండా వుంటాయి.
 
వేప నూనె కూడా దోమల్ని నివారిస్తుంది. కొబ్బరి నూనె, వేప నూనెలను సమపాళ్లలో తీసుకుని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను నిద్రించే ముందు ఒంటికి రాసుకోవాలి. దీనితో దోమలు దరిచేరవు. లేదంటే తులసి నూనె రాసుకున్నా ఫలితం వుంటుంది. నిమ్మ నూనె, యుకలిప్టస్ నూనె సమపాళ్లలో కలిపి దోమలు ఎక్కువగా తిరిగే చోట చల్లాలి. ఇలా చేస్తే దోమల బెడద వదులుతుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments