Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో ఉన్న వేడి తగ్గాలా? పరగడపన మెంతిపొడి తింటే...?

మెంతులు తినడానికి చేదుగా ఉన్నా చెక్క సువాసనను కలిగి ఉంటాయి. ఇవి వేసవి సీజన్‌లో ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసి 5 నిమిషాలు మూత పెట్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (12:38 IST)
మెంతులు తినడానికి చేదుగా ఉన్నా చెక్క సువాసనను కలిగి ఉంటాయి. ఇవి వేసవి సీజన్‌లో ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మెంతి పొడిని వడబోసి ఆ మిశ్రమాన్ని తాగడం వల్ల క్రమంగా స్థూలకాయ సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
మెంతి పొడిని పెరుగులో కలిసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉండే ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే అరచెంచా మెంతి పొడిని పరగడపునే వేడి నీటిలో కలిపి తీసుకుంటే స్త్రీలలో నెలసరి సమస్యలు తొలగిపోతాయి. స్త్రీలకు నెలసరి కూడా క్రమబద్ధమవుతుందట. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పికూడా మటుమాయమైపోతుందట. ఒంట్లో అతిగా వేడి ఉన్న వారు తిన్న ఆహారం ఒంటపట్టక ఎండిపోయి నల్లగా మారిపోతారు.
 
అలాంటి వారు కప్పు పెరుగులో చెంచా మెంతులను రాత్రిపూట వేసి ఉదయం వరకు నానబెట్టాలి. వీటిని పరగడుపున మెంతులతో పాటు పెరుగు కూడా తింటుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే విరోచనాలు అవుతున్నప్పుడు ఒక స్పూన్ పెరుగుకు చిటికెడు మెంతుల చొప్పున వెంట వెంటనే మూడుసార్లు తీసుకోవాలి.. అలా గంటకు ఒకసారి ఇలా చేస్తే విరేచనాలు వెంటనే తగ్గిముఖం పడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు పట్టాలపై కూర్చుని ఫోన్ మాట్లాడాడు.. తరుముకున్న రైల్వే డ్రైవర్ (video)

మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఎందుకు?

రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బైకుపై విన్యాసాలు.. వీడియో వైరల్

మహా కుంభమేళాలో అబ్ధుల్ కలాం- మహాత్మా గాంధీ (ఫోటోలు)

RPF: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ పల్లబికి జీవన్ రక్ష పదక్ 2024 అవార్డ్.. ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: తమ్మారెడ్డి

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

విజయ్ ఆంటోనీ 25వ సినిమా పరాశక్తి టైటిల్ పోస్టర్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

తర్వాతి కథనం
Show comments