Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ నీటిలో నిమ్మరసం... 'న్యూమోనియా'కు చెక్..!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (17:37 IST)
ఊపిరితిత్తుల పొరలలో మంట ఏర్పడడం వలన వాటిలో జిగురు ఊరి, తరువాత జలుబుగా మారుతుంది. దీనిని 'న్యూమోనియా' అంటారు. ఇది ఒక్కోసారి త్వరగా తగ్గిపోవచ్చును. లేదా ఎక్కువ కాలం బాధించవచ్చును. ఈ సమస్యను ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే కంట్రోల్ చేయవచ్చు. 
 
బార్లీ గంజిలో నిమ్మరసమును కలుపుకుని ప్రతి అర గంటలకోసారి తీసుకొంటూ ఉండాలి. అదేవిధంగా కనకాసవము, వాతరాక్షసము, సీతాఫలాది చూర్ణము, శ్వాసానంద వంటి, త్రికటు చూర్ణాలలో ఏదో ఒకటి వాడవచ్చును.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments