Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ నీరు తాగితే కిడ్నీలో రాళ్లు ఏమవుతాయి?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (23:27 IST)
బార్లీ నీరు. ఈ నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. బార్లీ విత్తనాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించగలవు. ఇవి శరీరం నుండి కాల్షియం, భాస్వరం వంటి వాటిని తొలగించడంలో సహాయపడే మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. బార్లీ విత్తనాలు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బార్లీ నీటిని తీసుకోవడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, పెరుగుదలను నివారిస్తాయి.
బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్థాలను బయటకు నెట్టివేసి ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపు మంటను బార్లీ నీరు తగ్గిస్తుంది.
 
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు బార్లీ నీటిని ప్రతిరోజు తాగటం వలన శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. బార్లీ నీటిలో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది, గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఈ పానీయాన్ని సేవించటం ఉపయోగకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

తర్వాతి కథనం
Show comments