Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు, ఉసిరిక పొడి కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (19:45 IST)
ఆరోగ్య సమస్యలులో చాలామటుకు ఇంటివైద్యంతోనే సరిచేయవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. రావిచెట్టు పండును గుజ్జుగా నూరి పులిపిర్లుపైన రాస్తే అవి రాలిపోతాయి.
ప్రతిరోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎముకలు దృఢంగా వుంటాయి. గాయాలకు ఆవునెయ్యి పూస్తే అవి అతి త్వరగా మానిపోతాయి.
 
పసుపు 3 గ్రాములు, ఉసిరిక పొడి 3 గ్రాములు తింటే మధుమేహం తగ్గుముఖం పడుతుంది. స్పృహ తప్పి పడిపోయినవారి ముక్కుల్లో మూడు చుక్కల అల్లం రసం లేదా కుంకుడికాయ రసం వేస్తే తెలివిలోకి వస్తారు.
 
అన్నం తిన్న తర్వాత నాలుగైదు బొప్పాయి ముక్కలు తింటే చక్కగా జీర్ణమవుతుంది. బొప్పాయి ముక్కులను మెత్తగా నూరి ముద్దలా చేసి మొటిమలపై రాస్తే అవి తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments