Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాఫలం గుజ్జులో చక్కెర కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (15:37 IST)
చలికాలంలో దొరికే పండ్లతో సీతాఫలం ఒకటి. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని క్యాల్షియం గర్భిణుల ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. అలానే పిల్లల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
 
1. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొద్దిగా శీకాయ పొడి, త్రిఫల చూర్ణం కలిపి తలకు రాసుకోవాలి. ఇలా చుండ్రు సమస్య తొలగిపోతుంది.
 
2. సీతాఫలం వేరును మెత్తగా నూరి అందులో కొద్దిగా నీరు కలిపి కషాయంలా చేసుకోవాలి. జ్వరంగా ఉన్నప్పుడు ఈ సీతాఫలం కషాయం తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. 
 
3. కొందరికి వేసవిలో సెగగడ్డలు వస్తుంటాయి. అలాంటి వారు వాటిని ఎలా తొలగించుకోవాలంటే.. సీతాఫలం గుజ్జులో కొద్దిగా ఉప్పు కలిపి ఆ ప్రాంతాల్లో పెట్టుకోవాలి. ఇలా రోజూ చేస్తే గడ్డలు పోతాయి. 
 
4. విరేచనాలు అవుతుంటే పచ్చి సీతాఫలాన్ని ముద్దగా చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. 
 
5. కీళ్లనొప్పులుగా ఉన్నప్పుడు సీతాఫలం ఆకులను నీళ్లల్లో మరిగించి కాపడం పెట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. అలానే సీతాఫలం వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసి నమిలితే దంత, చిగుళ్ళ సమస్యలు దూరమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments