సీతాఫలం గుజ్జులో చక్కెర కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (15:37 IST)
చలికాలంలో దొరికే పండ్లతో సీతాఫలం ఒకటి. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని క్యాల్షియం గర్భిణుల ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. అలానే పిల్లల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
 
1. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొద్దిగా శీకాయ పొడి, త్రిఫల చూర్ణం కలిపి తలకు రాసుకోవాలి. ఇలా చుండ్రు సమస్య తొలగిపోతుంది.
 
2. సీతాఫలం వేరును మెత్తగా నూరి అందులో కొద్దిగా నీరు కలిపి కషాయంలా చేసుకోవాలి. జ్వరంగా ఉన్నప్పుడు ఈ సీతాఫలం కషాయం తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. 
 
3. కొందరికి వేసవిలో సెగగడ్డలు వస్తుంటాయి. అలాంటి వారు వాటిని ఎలా తొలగించుకోవాలంటే.. సీతాఫలం గుజ్జులో కొద్దిగా ఉప్పు కలిపి ఆ ప్రాంతాల్లో పెట్టుకోవాలి. ఇలా రోజూ చేస్తే గడ్డలు పోతాయి. 
 
4. విరేచనాలు అవుతుంటే పచ్చి సీతాఫలాన్ని ముద్దగా చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. 
 
5. కీళ్లనొప్పులుగా ఉన్నప్పుడు సీతాఫలం ఆకులను నీళ్లల్లో మరిగించి కాపడం పెట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. అలానే సీతాఫలం వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసి నమిలితే దంత, చిగుళ్ళ సమస్యలు దూరమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments