Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపుతో మతిమరుపుకు చెక్...! పరిశోధనలో తేలింది...

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (16:43 IST)
సౌభాగ్యానికి, సాంప్రదాయానికి పేరుపొందిన పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసుకును. వాటితో మహిళల సౌందర్యమే కాదు ఆర్యోగం కూడా పొందవచ్చును.
 
ప్రతిరోజూ ఒక గ్రాము పసుపు తినేవారికి అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి దూరంగా ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. పరిశోధకులు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు రోజుకో గ్రాము పసుపు ఇచ్చి చూడగా వారిలో వ్యాధి ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు, తీవ్రత తగ్గినట్లు గుర్తించారు. పసుపు ఒక్కటే కాకుండా, మిరియాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

Show comments