Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపుతో మతిమరుపుకు చెక్...! పరిశోధనలో తేలింది...

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (16:43 IST)
సౌభాగ్యానికి, సాంప్రదాయానికి పేరుపొందిన పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసుకును. వాటితో మహిళల సౌందర్యమే కాదు ఆర్యోగం కూడా పొందవచ్చును.
 
ప్రతిరోజూ ఒక గ్రాము పసుపు తినేవారికి అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి దూరంగా ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. పరిశోధకులు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు రోజుకో గ్రాము పసుపు ఇచ్చి చూడగా వారిలో వ్యాధి ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు, తీవ్రత తగ్గినట్లు గుర్తించారు. పసుపు ఒక్కటే కాకుండా, మిరియాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Show comments