Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడి దగ్గుతో సతమతమౌతుంటే ఏం చేయాలి?

Webdunia
పొడి దగ్గు ఏ రుతువులోనైనా వస్తుంటుంది. ఇలా పొడి దగ్గు బారిన పడే వారికి కఫం రాదు. కేవలం దగ్గుతోనే బాధపడుతుంటారు.

ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి 15-20 గ్రాములు మరియు మిరియాలు కలుపుకుని వేడి చేసుకోండి. వేడి చేసేటప్పుడు మిరియాలు బాగా ఉడికి పైకి తేలుతాయి, అప్పుడు వాటిని కిందకు దించి చల్లబరచండి. ఇందులో 20 గ్రాముల కలకండను కలుపుకోండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే మిరియాలను నమలండి.

ఇలా చేసిన తర్వాత ఓ గంటపాటు ఏమీ తినకండి, త్రాగకండి. ఇలా రెండు రోజులపాటు సేవించండి. దీంతో దగ్గునుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

Show comments