Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 21 ఉగాది, 28న శ్రీరామ నవమి ఆస్థానం

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (21:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాది, శ్రీరామనవమి పండగలను పురస్కరించుకుని మార్చి 21, మార్చి 28న తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉగాది ఆస్థానం తిరుమల ఆలయంలో నిర్వహిస్తారు. 
 
మన్మథ ఉగాదిని పురస్కరించుకుని చేసే ఈ కార్యక్రమాన్ని తిరుమల ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని స్వామి సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి సమక్షంలో జరుగుతుంది. ఆస్థానం 21న ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం ముందే 17న వచ్చే మంగళవారం రోజున తిరుమంజనం నిర్వహిస్తారు. 28 నిర్వహించే శ్రీరామ నవమి ఆస్థానం అదే స్థానంలో రాత్రి 10 గంటలకు నిర్వహిస్తారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments