Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్న పాలనలోకి ఒంటిమిట్ట కోదండ రామన్న

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2015 (19:19 IST)
సీమ భద్రాద్రి రాముడుగా పేరుమోసిన కోదండ రాముడు తిరుమల వెంకన్న ఏలుబడిలోకి వచ్చేశాడు.  బుధవారం ఉదయం ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసే పత్రాలను ఆలయ ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అప్పగించారు. ఈ కార్యక్రమం ఒంటిమిట్టలో జరిగింది. ఈ ఆలయం ఖమ్మంలోని భద్రాచల రామాలయం అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించడం ఖాయమని ఆయన అన్నారు. 
 
విజయనగర సామ్రాజ్య కట్టడాలకు నిదర్శనమైన 16వ శతాబ్దం నాటి ఈ కోదండ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోకి రావడం విశేషమని అన్నారు. బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు పుట్టిన కడప జిల్లాకు ఇక శోభ సంతరించుకుంటుందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతోపాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments