500 యేళ్ళ చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని విలీనం చేసుకున్న టీటీడీ

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (08:03 IST)
చుట్టుపట్ల ఆలయాలను తనలో విలీనం చేసుకునే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. దాదాపుగా 5 వందల యేళ్ళ చరిత్ర కలిగిన మరో కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తనలో విలీనం చేసుకుంది. 
 
16 శతాబ్ధంలో నిర్మితమైన కోదండ రామాలయం చంద్రగిరి పట్టణంలో కొలువుదీరి ఉంది. అయితే ఆలనా పాలనా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతిదేవస్థానంలో కలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి బుధవారం మధ్యాహ్నం ఆ పత్రాలను తీసుకున్నారు. దీంతో చంద్రగిరి కోదండ రామాలయం టీటీడీ గొడుగు కిందకు వచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

Show comments