Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మన్మథ నామ’ వేదిక్ పంచాంగాన్ని విడుదల చేసిన టీటీడీ ఈవో

Webdunia
గురువారం, 12 మార్చి 2015 (20:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం సాయంత్రం మన్మథ నామ సందర్భంగా తెలుగు పంచాంగాన్ని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట విడుదల చేశారు. వేదిక్ క్యాలండర్ అనేది తిథి, వార, నక్షత్ర, కారన, యోగా అనే వాటిని అనుసరించి తయారు చేసినదని ఈవో సాంబశివ రావు తెలిపారు. ఇది జీవిన విధానానికి ఒక క్రమశిక్షణతో కూడినదని చెప్పారు. ఇవన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలపై ఆధారపడి ఉంటుంది.  
 
మన్మథ నామ యేడాది అన్ని ఆనందాలను తీసుకువస్తుందని చెప్పారు. వేదిక్ పంచాంగం రెండు భాషలలో ఉంటుందని చెప్పారు. తెలుగు, తమిళ భాషలలో 75 వేల ప్రతులను ముద్రించినట్లు చెప్పారు. వీటిని తిరుమలలోనూ, ఇతర టీటీడీ సంస్థలలో విక్రయిస్తామని చెప్పారు. తెలుగు కాలెండర్ రూ. 50లకు, తమిళ కాలెండర్ రూ. 45 లకు విక్రయిస్తామని చెప్పారు.  

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments