తిరుమలకు బస్సులను ప్రారంభించిన టీటీడీ ఈవో

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (10:43 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం రవాణ సౌకర్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బాలాజీ బస్సు స్టేషనులో అదనపు బస్సులను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త వహించాలని కోరారు. బ్రహ్మోత్సాల సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని, అందుకే తగు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరలు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

TN Exit poll results, స్టాలిన్‌దే మళ్లీ అధికార పీఠం, హీరో విజయ్ కేవలం పేపర్ పులి, అంతేనా?

Assam Exit Poll, అధికారం భాజపాదేనంటున్న పోల్ రిజల్ట్స్

నిండుకుంటున్న పెట్రోల్ నిల్వలు.. దేశం చీకట్లోకి వెళ్లిపోతుందంటున్న పాక్ మంత్రి

సాయినాథుడికి నమస్కారం, శిరిడీలో టీవీకె చీఫ్ విజయ్

సోషల్ మీడియా ద్వారా చీరల వ్యాపారం చేస్తున్న భార్యను హత్య చేసిన భర్త, ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Show comments