తిరుమలకు బస్సులను ప్రారంభించిన టీటీడీ ఈవో

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (10:43 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం రవాణ సౌకర్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బాలాజీ బస్సు స్టేషనులో అదనపు బస్సులను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త వహించాలని కోరారు. బ్రహ్మోత్సాల సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని, అందుకే తగు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరలు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు

కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ

నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్

జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Show comments