Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన రద్దీ.. మూడు రోజులపాటు విఐపీ దర్శనాలు రద్దు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (21:03 IST)
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దర్శనానికి చాలా సమయం పడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విఐపీ దర్శనాలను రద్దు చేసింది. మూడు రోజుల పాటు ప్రొటోకాల్ మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. 
 
తమిళనాడులో త్రైమాసిక సెలవులు ప్రకటించడం, అలాగే గాంధీ జయంతి వెంటనే శని, ఆదివారాలు రావడంతో భక్తులు చాలా మంది తిరుమల బాట పట్టారు. పైగా తిరుమల శనివారాలలో ఆఖరి శనివారం కావడంతో రద్దీ పెరిగిపోయింది. 
 
గురువారం సాయంత్రానికే తిరుమలలో రద్దీ పెరిగిపోయింది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా విఐపీ దర్శనాలను రద్దు చేసింది. ప్రొటోకాల్‌లోని వ్యక్తులకు మినహా ప్రత్యేక బ్రేక్ దర్శనాలను ఇవ్వడం లేదు. ఇది అక్టోబర్ రెండు నుంచి నాలుగు వరకూ కొనసాగుతుంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments