నేడు కొలువుదీరనున్న టిటిడి బోర్డు

Webdunia
శనివారం, 2 మే 2015 (10:57 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నేడు కొలువదీరనున్నది. ఛైర్మన్ సహా పలువురు సభ్యులు తిరుమల ఆలయంలో ప్రమాణస్వీకారం చేస్తారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తిచేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
ఇటీవల ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించింది. పాలకమండలి అధ్యక్షులుగా మాజీ మంత్రి చదలవాడ క్రిష్ణమూర్తి ఎంపికయ్యారు. ఆయనతోపాటు సినీ దర్శకుడు రాఘవేంధ్రరావు, పలువురు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఎంపికయ్యారు. 
 
వీరిలో చాలామంది నేడు ఉదయం 11.15 గంటలకు గుడి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం లాంఛనంగా సమావేశమవుతారు. గుడిలో జరిగే కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్ధానం ఏర్పాట్లు పూర్తి చేసింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్య మహిళా కార్మికురాలి నిజాయికితీ బంగారు బహుమతి

అమెరికా ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం : సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిటీ

YouTuber అరుణ్‌ పన్వర్‌కి కట్నంగా రూ. 71 లక్షలు, 21 తులాల బంగారం?

మా దేశ గోప్యతతో ఆడుకోలేరు .. మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments