Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతునికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (12:03 IST)
దేవుడికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త పడాలి. మనం ఏ ఆహారం తిన్నా, నీరు తాగినా అది భగవత్ ప్రసాదమే. కాబట్టి వీటిని ముందుగా ఆయనకే సమర్పించాలి. ఇది భగవంతునికి కృతజ్ఞత తెలిపే ప్రక్రియ మాత్రమే కాదు. మంచి లక్షణం కూడా. మనుషుల్లో రెండు రకాల తత్త్వంగలవారు వుంటారు. దేవుడి పట్ల పెద్దగా విశ్వాసం లేని వారు నాస్తికభావాలు గలవారు ఒకరు కాగా, ప్రతి విషయంలోనూ భగవంతుడిని నమ్మే ఆస్తికత్వం గలవారు మరొకరు. 
 
ఇద్దరి కోరికలను తీర్చేవాడూ భగవంతుడే. వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు గ్రహించి, తనకు లభించిన వాటిని భగవంతునికి, ఇతరులకు అర్పించే వారంటే శ్రీమాన్ నారాయణుడికి వల్లమాలిన ప్రీతి. ఇటువంటి వారికి సంపదల్ని, విజయాల్ని సిద్ధింపజేస్తాడు. 
 
భగవంతునికి సమర్పించి ఆయన ప్రసాదంగా స్వీకరించిన ఆహారానికి దైవత్వం లభిస్తుంది. ఇలా భగవంతునికి నైవేద్యం సమర్పించడం అస్తికుల లక్షణం. అందుచేత భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచీశుభ్రతకు చోటివ్వాలి. నిష్ఠతో స్వామికి సమర్పించి ఆపై ప్రసాదంగా స్వీకరించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-02-2025 శుక్రవారం రాశిఫలాలు - అకాల భోజనం, విశ్రాంతి లోపం....

త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?

13-02-2025 గురువారం రాశిఫలాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది...

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments