బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత... సీసీ కెమెరాల ఏర్పాటు.. వేలాది మంది సిబ్బంది మోహరింపు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (07:19 IST)
తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున భద్రతను పెంచింది. సీసీ కెమెరాల ఏర్పాటు.. సాయుధ బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకున్నారు. తీవ్రవాదుల ముప్పు హెచ్చరికలతో తిరుమల సెక్యూరిటీని అమాంతం పెంచేశారు. 
 
మాడ వీధులలో 29 గేట్లను... 13 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తిరుమలలో 24 గంటలూ బాంబు డిస్పోజల్ టీంలు తిరుగుతుంటాయి. అతిథి గృహాలు, మండపాలు, బహిరంగ ప్రాంతాలు, ఇలా ఒకటేంటి అన్నింటి వద్ద వీరు ఆకస్మిక తనిఖీుల చేస్తూనే ఉంటారు. లక్షలాది మంది జనం ఇక్కడకు చేరుతుండడంతో ఈ ర్యలు తీసుకున్నారు. 
 
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎన్డీఆర్ఎఫ్ దళం, రెండు ఆక్టోపస్ దళాలు తిరుమలలో తిష్ట వేశాయి. వీరికి తోడుగా ఒక గ్రేహౌండ్స్ దళాలు, 2600 మంది హోంగార్డులు, ఎస్పీఎఫ్ దళాలు 24 గంటలు విధులు నిర్వహిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారు. నడక దారిలో భద్రతను కూడా పెంచారు. అడుగడునా భక్తులకు సహకరించే విధం ఏర్పాట్లు చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఔను, మా వద్ద వున్న రహస్య ఆయుధం ప్రపంచంలో ఎవ్వరివద్దా లేదు: ట్రంప్

నంద్యాల జిల్లాలో బ‌స్సు ప్ర‌మాదం: ముగ్గురు మృతి.. పది మందికి పైగా గాయాలు (video)

Modi Is My Friend: నరేంద్ర మోదీ నా స్నేహితుడు.. త్వరలోనే మంచి డీల్: డొనాల్డ్ ట్రంప్

హమ్మయ్య.. డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు... ఆ సుంకాలు రద్దు

Liquor Scam: ఈడీ ఎదుట హాజరుకానున్న విజయసాయి రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Shukra Pradosh Vrat 2026: శుక్ర ప్రదోషం.. శ్రీ మహాలక్ష్మి కటాక్షాల కోసం..

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

Show comments