Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మత్తుమందిచ్చి చోరీ... కౌస్తభం గెస్ట్‌హౌస్‌లో సంఘటన

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (10:13 IST)
తిరుమలలో దొంగలు హల్ చల్ చేశారు. ఓ గెస్ట్‌హౌస్‌ ఉంటున్న మహిళలకు మత్తుమందిచ్చి చోరీకి పాల్పడ్డారు. గురువారం తెల్లవారు జామున జరిగిన సంఘటనలో ఓ మహిళా ఇంకా స్పృహలో నుంచి బయటకు రాలేదు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తమిళనాడులోని కాంచీపురానికి చెందిన ఓ కుటుంబం తిరుమలకు వచ్చింది. కౌస్తభం అతిథిగృహంలో గది నంబర్ 235లో విడిది చేశారు. రాత్రి వాహన సేవను చూసుకుని గదికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు శరీరంపై నగలు, వారిస్థితిని గమనించి దొంగలు వారిపై కన్నేశారు. 
 
మాటలు కలిపి మత్తుమందిచ్చారు. మహిళలు స్పృహతప్పి పడిపోయిన వెంటనే వారి శరీరంపై బంగారు నగలను, నగదు దోచుకుపోయారు. స్పృహలోకి వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో మహిళ ఇంకా స్పృహలోకి రాలేదు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments