Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోన్లలోనూ వెంకటేశ్వర భక్తి చానెల్... ఈవో

Webdunia
బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (15:58 IST)
వేంకటేశ్వర భక్తి చానెల్ ను మరింత విస్తృతం చేసేందుకు టిటిడీ సన్నాహాలు చేస్తోంది. ధర్మ ప్రచారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా మొబైల్ ఫోన్లలో కూడా లైవ్ టీవీ ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈవో సాంబశివరావు అధికారలను ఆదేశించారు. తిరుపతిలో ఆయన ఎస్వీబీసీ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. మరింత నాణ్యమైన ప్రసారాలను చేయాలని ఆదేశించారు. ఎస్వీబీసీని ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ మొబైల్ ఫోన్లోనైనా వీక్షించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ సాంకేతికతను అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈవో మదుసుధన రావు, అదనపు ఎఫ్ఏసిఏఓ బాలాజీ, వెంకటశర్త తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments