Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (10:54 IST)
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో వాహన మండపం నుంచి మాడల వీధులలో స్వామి విహారానికి బయలుదేరారు. 
 
సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, తితిదే పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

Show comments