Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-దర్శన్‌ కేంద్రాలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (09:04 IST)
తిరుమల శ్రీవారి దర్శనమే మహాభాగ్యమనుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు. తనివితీరా స్వామి చూసుకుంటే ఈ జన్మధన్యమవుతుందని భావించే వారు ఉన్నారు. విఐపీలకు మాత్రమే ఎక్కువగా లభించే ఆర్జిత సేవా భాగ్యం మరి సామాన్యులకు కూడా దక్కితే.. అంతకంటే ఆనందం ఏముంది? సరిగ్గా టీటీడీ కూడా అదే చేసింది. ఈ దర్శన్ కేంద్రాల ద్వారా ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. 
 
దేశంలో 85 ఈ- దర్శన్‌ కేంద్రాలున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విక్రయానికి అనుమతినిస్తూ కోటాను కూడా విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments