మూతపడ్డ శబరిమల... 30.. సాయంత్రం ఓపెన్

Webdunia
ఆదివారం, 28 డిశెంబరు 2014 (08:40 IST)
భక్తులతో కిటకిటలాడే శబరిమల అయ్యప్ప ఆలయం నిర్మానుష్యంగా మారింది. అక్కడున్న వారందరూ దిగేశారు. స్వామి దర్శనం కాకపోగా మిగిలిన భక్తులు కింద పంబలో వేచి ఉన్నారు. 30 తేదీ వరకూ ఆలయం తెరుచుకోదు. వివరాలు
 
శబరిమలలో అత్యంత పవిత్రమైన 'మండలపూజ'  శనివారం ముగిసింది. పూజ ముగిసిన అనంతరం దేవాలయాన్ని మూసివేశారు. 'మకరవిలక్కు' (మకర జ్యోతి) కోసం ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు దేవాలయాన్ని తెరుస్తారు. 
 
మండల పూజ సందర్భంగా కేరళ నలుమూలల నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి  భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. దేవాలయ అర్చకులు మధ్యాహ్నం మండలపూజ చేశారు. అనంతరం సాయంత్రం దీపారధన చేశారు.  తిరిగి ఆలయాన్ని 30 తేదీ సాయంత్రం తెరుస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజమహేంద్రవరం పెద్దపులి.. ప్రజల్లో భయం భయం.. పట్టుకునేందుకు అంతా రెడీ

తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ కేసులో వైకాపాకు క్లీన్ చిట్ ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్

కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధ తండ్రి... నిగ్గుతేల్చిన డీఎన్ఏ టెస్ట్

చెత్తలో బంగారం: పారిశుద్ధ్య కార్మికురాలిని ప్రపంచ సుందరి అంటూ నటుడు పార్థీబన్

Chandra Naidu : తిరుమల నెయ్యి కల్తీపై బాబు, పవన్ చర్చలు.. ఇంకా?

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments