తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (07:15 IST)
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఓ మోస్తరుగా పెరిగింది.  తిరుమలలో బుధళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 38,410 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 10 నిండాయి. వారికి 7 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా శుక్రవారం కూడా ఓ మోస్తరు రద్దీ ఉంటుంది. ఈ పరిస్థితి శనివారం రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి తర్వాత మహిళను వేధించాడు.. గొంతులో విషం పోసి.. ఆస్పత్రిలో వదిలేశాడు..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ఇంజన్ నుండి పొగ రావడంతో..?

పాపులర్ హనీమూన్ స్పాట్ ఇపుడు హెచ్.ఐ.వి కేంద్రంగా మారిపోతోంది?

మద్యం మత్తులో ప్రాణం తీసిన వ్యసనం.. సిగరెట్ సెగకు మాజీ సైనికుడు మృతి

ప్రేమ పేరుతో నమ్మించాడు.. భర్త నుంచి విడగొట్టాడు.. తన గదికి తీసుకొచ్చి నోట్లో పుగుల మందు తాపించాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-02-2026 బుధవారం రాశి ఫలితాలు, మీ కష్టం ఫలిస్తుంది

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు- రుణ సమస్య పరిష్కారమవుతుంది

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

Show comments