Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన రద్దీ

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (08:07 IST)
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 34,814 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.
 
ఇక కాలినడకన వచ్చే భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరి కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయానికి రద్దీ మరింత పెరిగింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments