తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
శనివారం, 14 ఫిబ్రవరి 2015 (07:18 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 36,169 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి15గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 35
రూ. 50 గదులు 71
రూ. 100 గదులు 9
రూ. 500 12
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బాహుబలి అయితే చంద్రబాబు భల్లాలదేవుడు.. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా (video)

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో పవన్ జోక్యం.. మండిపడ్డ కోమటిరెడ్డి

Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి

Arava Sreedhar: అరవ శ్రీధర్‌కు ఊరట.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

Show comments