Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న శ్రీ రామునికి పుష్పయాగం.. పోస్టరు విడుదల చేసిన జేఈవో

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (22:00 IST)
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆద్వర్యంలో 25న తిరుపతిలోని కోదండ రామాలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ పుష్పయాగానికి సంబంధించిన గోడ పత్రికలను టిటిడి తిరుపతి జేఈవో పోలా భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్పయాగం ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలలోపు జరుగుతుందని చెప్పారు. 24న అంకురార్పణ జరగుతుందన్నారు. 
 
పుఢమి తల్లి నుంచి ఎటువంటి విపత్తులు రాకుండా ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గోడ పత్రిక విడుదల చేసిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments