తిరుమలలో తక్కువగా భక్తుల రద్దీ

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2015 (07:39 IST)
తిరుమలలో బుధవారం సాధారణ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు 50,148మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
 
మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 4గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది. 
 
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది
అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఏమైంది?

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం.. ఎమ్మెల్యేలకు పీకే సూచన

జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.. ఆ తేడా కూడా తెలియదా? జబర్దస్త్ శాంతి స్వరూప్ (video)

మహా పాపం నిజం.. తిరుపతి లడ్డూ వివాదం.. వైకాపా, జగనే టార్గెట్‌గా ఫ్లెక్సీలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

Show comments