Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (08:07 IST)
తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు 68,707మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 5 గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది. 
 
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments