తిరుమలలో రద్దీ సాధారణం

Webdunia
శనివారం, 14 మార్చి 2015 (12:17 IST)
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,777 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 17 నిండాయి. వారికి 12గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా శక్రవారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా పెరిగింది. ఈ పరిస్థితి శనివారం కూడా ఇంకాస్త పెరుగుతుంది. పరీక్షలు జరుగుతుండడం వలన అనుకున్న స్థాయిలో రద్దీ పెరగలేదు. 

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాజా వార్తలు

NEET: నలందలో నీట్ సాల్వర్ గ్యాంగ్ అరెస్ట్.. నగదు, అడ్మిట్ కార్డులు స్వాధీనం

ప్రభుత్వ చీఫ్ విప్‌గా కారు డ్రైవర్ కుమారుడు- అసెంబ్లీలో విజయ్‌కి బలపరీక్ష.. అన్నాడీఎంకే నేతల మద్దతు

తమిళనాడు సీఎంకి స్పెషల్ ఆఫీసర్‌గా జ్యోతిష పండితుడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్న ఉదయనిధి

Chain Snatching: వరంగల్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు

విజయవాడ నగరానికి బుడమేర డేంజర్ బెల్స్, ఇంకా పూర్తికాని రక్షణగోణ, వరద వస్తే...?

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...