Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మార్చి నెలలో విశేష పర్వదినాలు..21న ఉగాది ఆస్థానం, 29న శ్రీరాములవారి పట్టాభిషేకం

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:26 IST)
తిరుమలలో శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో విశేష పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 1 వ తేది నుంచి 5 వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, 5 వ తేదిన కుమారధార తీర్థముక్కోటి, 7న శ్రీ లక్ష్మి జయంతి, 17న అన్నమాచార్య వర్దంతి, 21 ఉగాది పర్వదినాలు ఉన్నాయి. 
 
ఉగాది సందర్భంగా శ్రీవారి ఆస్థానం అదేరోజు నుంచి తిరుమల శ్రీవారి నిత్యోత్సవాలు ప్రారంభం, 22 న మత్స్యజయంతి, 28 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి ఆస్థానం, 29 న శ్రీ రాముల వారి పట్టాభిషేక ఆస్థానం లాంటి పండుగలను టిటిడి శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. మొత్తంపై మార్చి నెలలో మరిన్న ధార్మిక కార్యక్రమాలతో తిరుమల మార్మోగనున్నది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments