తిరుమలలో తగ్గిన రద్దీ

Webdunia
సోమవారం, 9 మార్చి 2015 (07:56 IST)
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.  తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ75,175 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 6 నిండాయి. వారికి 7 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం కాస్త రద్దీ తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితి మంగళ, బుధవారాలలో కూడా ఇలాగే ఉండవచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jogi Ramesh: జోగి రమేష్‌పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు

తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్

Yv Subba Reddy: అవును.. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగి వుండవచ్చు.. వైవీ సుబ్బారెడ్డి

పెళ్లికి తర్వాత మహిళను వేధించాడు.. గొంతులో విషం పోసి.. ఆస్పత్రిలో వదిలేశాడు..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ఇంజన్ నుండి పొగ రావడంతో..?

అన్నీ చూడండి

లేటెస్ట్

04-02-2026 బుధవారం రాశి ఫలితాలు, మీ కష్టం ఫలిస్తుంది

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు- రుణ సమస్య పరిష్కారమవుతుంది

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

Show comments