తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (08:30 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 52,902 మంది స్వామిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 7 నిండాయి. నడక దారిన వచ్చే భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికోసం మూడు గంటల సమయంలో పడుతోంది. 
 
 

 ఆర్జిత బ్రహ్మోత్సవం 177 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 120ఖాళీగా ఉన్నారుు. వసంతోత్సవం 79 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల కల్తీ లడ్డూ కేసు : రూ.234 కోట్ల హవాలా మోసం... రంగంలోకి ఈడీ

చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి - ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి...

సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారాడు... ఏం ఫీల్ వుంది మావ ఇక్కడ

ఇదిగో ఈ 50 వేలు తీసుకుని చెప్పులు షాపు పెట్టుకో: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాయం

అలాంటి అపవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం మనం తిన్నామా?: దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

07-02-2026 శనివారం ఫలితాలు- గ్రహస్థితి అనుకూలంగా లేదు.

06-02-2026 శుక్రవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దల సలహా తీసుకోండి...

Mahashivratri 2026: మహా శివరాత్రి రోజున రాజయోగాలు.. ఆ మూడు రాశులకు అదృష్టం

05-02-2026 గురువారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం...

Show comments