క్యూ కాంప్లెక్సులోనే తిరుమల లడ్డూ టోకెన్లు

Webdunia
మంగళవారం, 14 జులై 2015 (08:00 IST)
భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ టోకెన్ల పంపిణీలో మార్పులు తీసుకు వచ్చింది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అదనపు లడ్డూ టోకెన్ల జారీని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  చిన్నంగారి రమణ సోమవారం ప్రారంభించారు. ఈ అదనపు లడ్డూ టోకెన్ల కౌంటర్లను త్రిలోక్‌ కాంట్రాక్టు సంస్థ సౌజన్యంతో టీటీడీ ఏర్పాటు చేసింది. 
 
క్యూకాంప్లెక్సులో అందుబాటులో ఉన్న యాక్సస్‌ కార్డు జారీ సమయంలోనే అవసరమైన భక్తులకు అదనపు లడ్డూ టోకెన్లను మంజూరు చేస్తున్నారు. కాగా, ఈ క్యూలైన్‌లో వెళ్లే ఒక్కో భక్తుడు రెండు రాయితీ, రెండు అదనపు లడ్డూ టోకెన్లు చొప్పున నాలుగింటిని పొందవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ - ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలి : సీఎం చంద్రబాబు

సామర్థ్యం లేక ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయలేదు... అవసరమైతే.. : రాజ్‌నాథ్ సింగ్

ఇరాన్ దగ్గర ఉన్న కొత్త ఆయుధం ఉంది.. గుండెపోటు తప్పదు.. షహ్రామ్

తెలంగాణలో జియో 5జీ నెట్వర్క్ ఆధిపత్యం, ట్రాయ్ పరీక్షల్లో అన్ని ప్రమాణాల్లో అగ్రస్థానం

కొండ మలుపు వద్ద అతివేగంతో దూసుకెళ్లిన కారు లోయలో పడి నుజ్జు నుజ్జు, ఇద్దరు మృతి- వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

Show comments