Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరహర మహాదేవ : భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (08:41 IST)
దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో మూడో సోమవారంకావడంతో భక్తులు శివాలయాలకు క్యూకట్టారు. ఫలితంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులు చేసే శివనామా స్మరణతో మార్మోగిపోతున్నాయి. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో దైవ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. 
 
సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే, నాగులకట్ట వద్ద మహిళా భక్తులు కార్తీక మాస నోములు నోచుకున్నారు. 
 
ఇకపోతే, వెస్ట్ గోదావరి జిల్లాలో జుత్తిగ ఉమావాసుకిరవిసోమేశ్వర స్వామి ఆలయంలోనూ, తూర్పు గోదావరి జిల్లా యానాంలోని రాజరాజేశ్వర సహిత రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, అభిషేకాలు చేస్తున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ సన్నిధికి కూడా భక్తులు పోటెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

తర్వాతి కథనం
Show comments