Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుల పండువలా శోభాయాత్ర

Webdunia
ఆదివారం, 15 ఫిబ్రవరి 2015 (08:07 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ ఏటా శ్రీనివాస మంగాపురం వార్షిక బ్రహ్మోత్సవాలకు నిర్వహించే శోభాయాత్రను కనుల పండువలా నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన సీమ కమలాలు, కెంపు, శంఖ చక్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నుంచి వచ్చిన ఈ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వీటితో లక్ష్మీ కాసుల హారాన్ని శనివారం సాంప్రదాయబద్ధంగా ఊరేగించారు.  
 
వీటిని తిరుపతి జేఈవో పోలా భాస్కర్ శనివారం శ్రీనివాస మంగాపురంలో జరిగిన గరుడ సేవకు తీసుకెళ్ళారు.  ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వేడకగా నిర్వహించింది. దీనిని భక్తులు తిలకించి ఆనంద పరవశ్యులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ శెల్వం, విజివో రవీంధ్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments