తిరుమలలో పెరిగిన రద్దీ

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (11:02 IST)
తిరుమలలో రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 49,915 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రికి దాదాపు 24 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. వీరికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం ఉదయం పదిగంటల పైన ప్రారంభం అవుతోంది. ఇక భక్తులకు గదులు కూడా సులభంగానే లభిస్తున్నాయి.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

Bolisetti Satyanarayana, జనసేనకు గుడ్ బై, Just a small break

Telangana: మహబూబ్‌నగర్‌లో ర్యాలీలో బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments