Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా అన్నమయ్య 512వ వర్ధంతి మహోత్సవాలు...ఉత్సవాలలో గవర్నర్

Webdunia
బుధవారం, 18 మార్చి 2015 (10:39 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నమయ్య 512వ వర్ధంతి ఉత్సవాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుమల నారాయణగిరి వనంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తిరుమల శ్రీవారిపై అన్నమయ్య 32 వేల సంకీర్తనలు పాడారు. భావములోనా... పడగంటినయ్యా... ఎంత మాత్రమున.. బ్రహ్మకడిగిన పాదమూ.. తదితర కీర్తనలు చేశారు. ఆయన ఆలపించిన ఈ సంకీర్తనలు ప్రముఖ వోకలిస్టులు ఆలపించారు. 
 
తిరుమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నమయ్య, మలయప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ జివో మునిరత్నం రెడ్డి, డిప్యూటీ ఈవో సి రమణ తదితరులు పాల్గొన్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments