Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:11 IST)
కర్ణాటక గవర్నర్ వజుబాయ్ రుదుబాయ్ వాలా గురువారం ఉదయం కలియుగదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం వద్ద స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. 
 
దర్శనం చేసుకున్న తరువాత రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆయనకు స్వామి వారి చిత్ర పటాన్ని, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. క్యాలెండర్ ను బహుకరించారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments