అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (11:12 IST)
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్వజగద్రక్షుడైన స్వా­ువారు పుష్కరిణిలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్ప పై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వా­ువారు తెప్ప పై మూడు సార్లు పుష్కరిణిలో ప్రదక్షణగా విహరించారు. స్వామివారి శోభాయమాన రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయంతో పులకించిపోయారు. 
 
కాగా ప్రతి సంవత్సరం పాల్గుణమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులపాటు ఈ తెప్పోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తున్నది. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి సాంబశివరావు దంపతులు, ఆలయ డిప్యూటిఇఓ చిన్నంగారి రమణ, అడిషనల్‌ సి­అండ్‌ఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, వాటర్‌వర్క్స్‌ ఇఇ నరసింహమూర్తి, గార్డెన్‌ సూపరిండెంట్‌ శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, పేష్కార్లు సెల్వం, కేశవరాజు, పెద్దజియ్యంగార్ల బృందం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అరవ శ్రీధర్ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్, జనసేనను లాగొద్దు.. మహిళా ఉద్యోగి

రెండు లక్షలు ఇవ్వకుంటే ఆ కేసు పెడతా.. హనీట్రాప్.. బాధితుడు ఏం చేశాడంటే?

మెగా బ్రదర్ నాగబాబుపై పవన్ సీరియస్.. శివాజీపై స్పందన సరే.. లడ్డూపై ఎక్కడ?

వారానికి ఒకసారి ఏపీకి జగన్.. ఈ వారం దేనికోసం వస్తున్నారంటే?

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments