Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (21:52 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. గురువారం రాత్రి తిరుమలలో ధ్వజావరోహణ కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. 
 
ఈ నెల 16 నుంచి నేటి వరకూ జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. కొన్ని లక్షల మంది ఈ ఉత్సవాలను తిలకించారు. అశ్వయుజ మాసంలో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ యేడాదిలో అదనపు బ్రహ్మోత్సవాలు రానున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments