Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వైభవంగా చక్రస్నానం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (11:07 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం అంగరంగవైభవంగా జరిగింది. పుష్కరణిలో జరిగే ఈ మహోత్సవానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి చక్రస్నాన సమయంలో మూడు మునకలు వేసి తరించిపోయారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. తొమ్మిదిరోజుల పాటు ఈ స్నానంతో సంపూర్ణం చేయడం అనావాయితీ. ఒకవైపు వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం చాలా కన్నుల పండువలా జరిగింద.ి 
 
చక్రస్నానం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments