Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యా.. బాత్ హై..! బ్లాకులో సేవాటికెట్లు కొన్నా కేసులే... టీటీడీ ఛైర్మన్ చదలవాడ

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2015 (08:11 IST)
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం టికెట్లు విక్రయించే దళారులే కాదు. వాటి కొనుగోలు చేసి వారిపై కూడా కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 
 
తిరుమలలో మంగళవారం అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విక్రయించడం ఎంతటి నేరమో.. కొనుగోలు చేయడం కూడా అంతే నేరమని అభిప్రాయపడ్డారు. 
 
అందుకే సులభంగా శ్రీవారి దర్శనం కల్పించడానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని దానిని వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments