ఆదిశేషుడిపై కలియుగనాథుడు.. తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (22:15 IST)
బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు కలియుగ దైవం మొదటిరోజు రాత్రి మలయప్పస్వామి పెద్దశేషవాహనంపై తిరుమాడవీధుల విహరించారు. సాయంత్రం ధ్వజారోహణం చేశారు. ఆ తరువాత రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సర్పించారు. అనంతరం వాహనమండపం వద్దకు వెళ్ళి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. నాగులలో అగ్రజుడైన ఆదిశేషుడు నిరంతరం నారాయణసేవలో వుంటాడు. అచంచలమైన భక్తికి తార్కాణం ఆదిశేషుడు. 
 
స్వామివారు సర్వాంగ సుందరుడిగా తయారై పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తరించారు. గోవింద నామస్మరణలతో ఆయనను కొనియాడారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

03-03-2026 మంగళవారం ఫలితాలు - కష్టానికి తగిన ప్రతిఫలం ఖాయం..

హోలీ మార్చి 4వ తేదీన జరుపుకోవాలట.. ఎందుకంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం?

మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

01-03-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. పనులు ముందుకు సాగవు...

Show comments