ఆదిశేషుడిపై కలియుగనాథుడు.. తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (22:15 IST)
బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు కలియుగ దైవం మొదటిరోజు రాత్రి మలయప్పస్వామి పెద్దశేషవాహనంపై తిరుమాడవీధుల విహరించారు. సాయంత్రం ధ్వజారోహణం చేశారు. ఆ తరువాత రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సర్పించారు. అనంతరం వాహనమండపం వద్దకు వెళ్ళి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. నాగులలో అగ్రజుడైన ఆదిశేషుడు నిరంతరం నారాయణసేవలో వుంటాడు. అచంచలమైన భక్తికి తార్కాణం ఆదిశేషుడు. 
 
స్వామివారు సర్వాంగ సుందరుడిగా తయారై పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తరించారు. గోవింద నామస్మరణలతో ఆయనను కొనియాడారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

Show comments