Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ ఇద్దరే.. వెంకన్న భక్తులే... : జేఈవో శ్రీనివాస రాజు

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (20:45 IST)
వేంకటేశ్వర స్వామి నామ సంకీర్తన చేయడంలో ఇటు అన్నమాచార్య అటు పురంధర దాసలు ఇద్దరూ ఇద్దరేనని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస రాజు తెలిపారు. మంగళవారం తిరుమలలోని ఆస్థాన మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకున్న అక్షర యజ్నం ద్వారా వేంకటేశ్వర స్వామికి సంకీర్తనలు రాయడంలో కృషి చేసిన వారేనని అన్నారు. 
 
అన్నమయ్య తెలుగు పదకవితా పితామహుడుగా గుర్తింపు పొందారన్నారు. ఆయన 32 వేల సంకీర్తనలు రాశారని చెప్పారు. పురధర దాస్ కూడా తక్కవైన వాడు కాదని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉడిపి స్వామి విద్యాధీశ తీర్థ, యేషప్రియ తీర్థ, రాఘవేంధ్ర స్వామి మఠం స్వామి సుబుదేంద్ర తీర్థ తదితరలు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments